వెంకయ్యకు కలిసొస్తుందా?

కలిసికట్టుగా పని చేసి పార్టీని పద్ధతిలో పెట్టాలని ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో బిజెపిలో పలు సంస్థాగత మార్పులు చోటు చేసుకోవచ్చునని చెబుతున్నారు నాయకత్వమార్పుపై, వారసత్వ ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి బిజెపి నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్, వెంకయ్యనాయుడు భగవత్ ను కలిశారు. ఆ తర్వాత ఎల్ కె అద్వానీని ఆయన నివాసంలో కలిశారు.
కాందహార్ విషయంలోనూ, వోటుకు నోటు వ్యవహారంలోనూ అద్వానీపై ఎడతెగని విమర్శలు వస్తున్నాయి. పార్టీ అసమ్మతి నేతలు అద్వానీపై గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు. బహిష్కృత నేత జస్వంత్ సింగ్ మాత్రమే కాకుండా అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలతో పాటు పలువురు విమర్శానాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ వారసత్వ ఎంపిక గురించే భగవత్ తనను కలిసిన బిజెపి నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తమ భేటీకి ప్రాధాన్యం లేదని వెంకయ్యనాయుడు చెప్పినప్పటికీ మార్పుల కోసమే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అద్వానీతో పాటు రాజ్ నాథ్ సింగ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు బలంగానే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వెంకయ్యనాయుడు కలిసి రావచ్చునని అంటున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications