తప్పు ఒప్పుకున్న చంద్రబాబు

ఇటీవల మహానాడులో తాను మారానని బాబు చెప్పారు. గతంలో బాబు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదనే వాదనలు ఉన్నాయి. దానిపై ఆయన స్పందిస్తూ తాను ఇక నుండి సాధారణ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. చెప్పినట్లుగానే బాబు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నారట. 2014 ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి ఆయన తన సర్వశక్తులూ ఇప్పటి నుండే ఒడ్డుతున్నారు. గతంలో చదువుకునే వారికి రాజకీయాలు వద్దని టిఎన్ఎస్ఎఫ్ రద్దు చేసిన బాబు పునరుద్ధరించారు. యువతకు మరింత దగ్గర కావడానికి తెలుగు యువతలో ముప్పై అయిదేళ్లకు పైబడిన వారికి నో వేకెన్సీ అనే రూల్ తీసుకు వచ్చారు.
అలాగే పార్టీకి దూరమైన సీనియర్ నేతలను, దూరమవుతారనుకున్న నేతలతో మాట్లాడి వారిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు. టిడిపి హయాంలో ఉద్యోగులకు బాబు అంటే హడల్. ఇప్పుడు వారిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైటెక్ హంగులకు మురిసిపోయి రైతులను ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు బాబు మీద ఇంతా అంతా కాదు. రైతులకు దగ్గరయ్యేందుకు ఆయన ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే బాబు తాను మారానని, తాను తప్పు చేశానని చెబుతూ తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టడం విశేషం.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications