ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పోలవరం (ఎస్టీ) నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలు అలాగే కొనసా గుతున్నాయి. కొత్తగా టి నరసాపురం మండలం, కొయ్యల గూడెం మండలం పూర్తిగా ఇక్కడే కలిపారు. ఈ నియోజకవ ర్గం లో టిడిపి నేత ముడియం లక్ష్మణరావు, తెల్లం బాలరాజులు మాత్రమే రెండేసి సార్లు గెలుపొందారు. 1999 లో టిడిపి అభ్యర్ది వంకా శ్రీనివాసరావు అతి తక్కువగా 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తెల్లం బాలరాజు మాజీ ఎమ్మెల్యే సింగన్న దొర పై గెలుపొందారు. 2004 లో సైతం బాలరాజు కాంగ్రెస్ నుండి ఇక్కడ గెలిచారు.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
పోలవరం
నియోకవర్గం
లో
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
అయి
దు
సార్లు,
సిపిఐ
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ది
ఒకసారి
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
గెలిచిన
బాలరాజు
వైయస్
మరణం
తరువాత
జరిగిన
రాజకీయా
పరిణామాల్లో
జగన్
కు
మద్దతుగా
నిలిచారు.
కిరణ్
కుమార్
రెడ్డి
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
అవిశ్వాసంలో
ఓటింగ్
లో
పాల్గొనటంతో
ఆయన
పై
అనర్హత
వేటు
పడింది.
దీంతో..2012
లో
ఉప
ఎన్నిక
లు
జరగ్గా..ఆయన
టిడిపి
అభ్యర్ది
ముడియం
శ్రీనివాసరావు
పై
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
190801
ఓట్లు
ఉండగా,
అందులో
164079
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
ముడియం
శ్రీనివాస్
కు
83767
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
బాలరాజు
కు
68047
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్య
ర్ది
ముడియం
శ్రీనివా
స్
15720
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.