ఆ 20 లక్షలు ఎన్టీఆర్ వి కావా?

జూనియర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కంటే జగమొండి. రామ్ చరణ్ తేజ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షలు విరాళం ఇచ్చాడు. ఆయన కూడా వ్యక్తిగత హోదాలో ఇచ్చాడే కానీ ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇవ్వలేదు. ఇదే విషయాన్ని జూ.ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి వివరించినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు ఈ వివాదానికి విరుగుడు ఫార్ములాను సూచించారట. దాని ప్రకారం జూ.ఎన్టీఆర్ మరో 20 లక్షలను తెలుగుదేశం పార్టీ ద్వారా సిఎం సహాయ నిధికి ఇవ్వాలి. అలా ఇచ్చారు కూడా. కానీ ఆ డబ్బు మాత్రం జూనియర్ కష్టార్జితం కాదు. చంద్రబాబు మాయాజాలం. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులకు ఒక సినిమా చూస్తున్నంత వినోదం కలిగిందట.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications