మళ్ళీ రెడ్డి, కమ్మ యుద్ధం?

బాపట్ల నియోజకవర్గం రిజర్వు కావడంతో పురంధరేశ్వరి మరో నియోజకవర్గం చూసుకోవలసి వచ్చింది. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మారిన ఆమెను ఎలాగైనా మళ్ళీ లోక్ సభలో చూడాలన్న కోరిక ఆ కుటుంబంలో ఉంది. దానితో ఆమెకు గుంటూరు లోక్ సభ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడి సిటింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు కమ్మ కులస్ధుడు. మరి ఏ ఈక్వేషన్స్ పనిచేశాయో తెలియదు కానీ పురంధరేశ్వరి దృష్టి ఇప్పుడు ఒంగోలు లేదా నరసరావుపేటల మీద పడింది. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. నరసరావుపేట సిటింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. పురంధరేశ్వరి రెడ్ల సీట్లకు ఎసరుపెట్ట్డానికి ప్రయత్నించడంపై ఆ రెండు జిల్లాల్లో ఆ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications