సాక్షి వర్సెస్ ఈనాడు

ఆనాడు ఈనాడు గురించి ఎన్టీ రామారావు ఎలా ఈసడించుకున్నారో సాక్షి వివరంగా రాసింది. ఈరోజు ఈ రెండు పత్రికలను దగ్గర పెట్టుకుని చదివిన వారికి రాజకీయాలంటే, జర్నలిజమంటే వాంతి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది నిజం, ఏది అబద్ధం? అది ఖచ్చితంగా చెప్పలేం. ఏది స్వార్ధం అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండు పక్షాలూ స్వార్ధంతోనే వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని సాక్షి, వైఎస్ సిఎం కాకూడదన్న లక్ష్యంతో ఈనాడు పనిచేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఈ చిలవలు పలవలు ఇంకా మరికొన్ని గంటల పాటు భరించక తప్పదు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications