టిటిడి చైర్మన్ కు చిరు తీర్ధం?

చిత్తూరు జిల్లాలోని రెండు ఎంఫీ స్ధానాలు ఎస్ సి లకు రిజర్వు కావడంతో ఆదికేశవులుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ లభించడం కష్టమని తేలిపోయింది. టిటిడి పోస్టు ఇచ్చాం కదా, మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు అన్నట్టు వైఎస్ ఆదికేశవులుకు సంకేతాలు ఇవ్వడంతో ఆ పెద్దాయన మరో పార్టీ టికెట్ కోసం అన్వేషించారు. తన వాళ్ళ పార్టీ అయిన ప్రజారాజ్యం తరఫున ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదికేశవులు నాయుడు తలచుకుంటే కనీసం వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వస్తుందన్న ఆశతో ప్రజారాజ్యం అగ్ర నాయకులు ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి సాధ్యం కాదు. తమిళనాడు లేదా కర్నాటక లోని ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి వస్తానని ఆదికేశవులు నాయుడు రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications