రామోజీరావుపై పోరుకు మళ్ళీ ఉండవల్లి సై

కాపు, బిసి నాయకుడు వంగవీటి రంగా టిడిపి హయాంలో హత్యగావించబడినప్పటి నుంచి కమ్మ వ్యతిరేక శక్తులను రాజశేఖరరెడ్డి దగ్గరికి తీయడం మొదలు పెట్టారు. అలాగే బ్రాహ్మణ విద్యాధికులు కూడా వైఎస్ కు దగ్గరయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్ కు వెన్నుదన్నుగా ఉండి, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ విజయవంతమయ్యేలా చూసింది ఈ కమ్మ వ్యతిరేక శక్తులే.
గత ఎన్నికల్లో తనను ఓడించడానికి రామోజీరావు తన మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తా రని ఉండవల్లి అరుణ్ కుమార్ భయపడిన మాట వాస్తవమే. కానీ వైఎస్ వేవ్ లో ఉండవల్లి గెలిచేశారు. ఆయన వైఎస్ మరణించిన తర్వాత మౌనం వహించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ లేని కాంగ్రెస్ రామోజీని ఎదుర్కోలేదన్న భయం ఉండవల్లిలో ఉండింది. కానీ అలా భయపడుతూ కూర్చుంటే రామోజీరావు తనను తినేస్తాడన్న భయం కూడా ఉండవల్లికి ఉంది. అందువల్ల నిన్న సాయంత్రం సాక్షి టీవీ కార్యక్రమంలో ఆయన రామోజీపై తన సమరం నిలిచిపోలేదని ప్రకటించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications