రోజా దేనికి భయపడుతోంది?

రోజాకు చంద్రగిరి నుంచి తెలుగుదేశం టికెట్ ఖరారు కావడంతో ఆమె అక్కడి స్ధానిక నాయకులతో మంతనాలు జరపడంలో బిజీగా ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద రోజా తీవ్ర ఆరోపణలు చేయకపోవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వైఎస్ మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవానీ ఆమె మీద మాటలతోనే కాకుండా భౌతికంగా చెప్పులతో కూడా దాడి చేస్తుందన్న భయం ఉండడం ఒక కారణం కావచ్చు. గతంలో గంగాభవాని నన్నపనేని రాజకుమారి ఇంటికి వెళ్ళి ఆమె మీద దాడి చేసిన విషయం తెలిసిందే.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications