ఆంధ్రజ్యోతి టార్గెట్ వైయస్ జగన్

ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి వైయస్ అధికారాన్ని వైయస్ జగన్ ఎలా వాడుకున్నారనే విషయంపై సవివరమైన వార్తాకథనం అది. వైయస్ ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావుకు, వైయస్ జగన్ కు మధ్య తగాదా ఎందుకు వచ్చిందనే విషయంపై కూడా ఆ పత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించబోతోంది. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తాకథనాల సారాంశం కూడా అదే అయినప్పటికీ వైయస్ జగన్ పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో పకడ్బందీగా, పథకం ప్రకారం కొత్త విషయాలు చేర్చి ఆంధ్రజ్యోతి ఈ వార్తాకథనాలను ప్రచురిస్తోంది. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు, వైయస్ జగన్ కు చాలా కాలంగా వైరం ఉంది. అవకాశం దొరికితే వైయస్ జగన్ పై విమర్శలకు, ఆరోపణలకు రాధాకృష్ణ తన పత్రికను వేదికగా మారుస్తున్నారనే అభిప్రాయం ఉంది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications