రోశయ్య ఏజెంట్ గా గ్రంధి మల్లికార్జున రావు?

జగన్ కుటుంబం ఆగ్రహంగా ఉండడం, ఇక్కడ పెద్దగా కలెక్షన్లు లేకపోవడం వల్ల కెవిపి ఇప్పుడు రోశయ్యకు కొంచెం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్ధానాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త, జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లికార్జున రావు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెసు హైకమాండ్ కు మధ్య ఆయన అనుసంధాన కర్తగా మారారని సమాచారం. దేశంలోనే కాకుండా ఆసియాలో అనేక అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు కట్టి జిఎంఆర్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నది మోహన్ రావు ఉద్దేశం.
ఇలా ఉండగా అనేక కుంభకోణాలు ఎదుర్కొంటున్న టిటిడి పాలకవర్గం నుంచి చైర్మన్ ఆదికేశవులు నాయుడిని తొలగించి, కొత్త చైర్మన్ గా మల్లికార్జున రావుని నియమించే అవకాశాలున్నాయి. మల్లికార్జున రావు రోశయ్య కులానికి అంటే వైశ్య కులానికి చెందినవారు. అయితే ఆదికేశవులునాయుడికి స్ధానిక ఎమ్మెల్యే అయిన చిరంజీవి మద్దతు ఉంది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు. ఈమధ్యనే కాంగ్రెసు హైకమాండ్ కు దగ్గరైన చిరంజీవి ఆదికేశవులు టిటిడీ చైర్మన్ గా కొనసాగే విధంగా చూడగలరని మరో అభిప్రాయముంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications