ఇల్లకగానే
పండుగ
కాదన్నట్లు
ముఖ్యమంత్రి
పదవి
చేపట్టగానే
కె.
రోశయ్యకు
మిగిలింది
ఏమీ
లేదు.
కలలో
కూడా
ఊహించని
ముఖ్యమంత్రి
పీఠం
దక్కిందనే
సంతోషమే
తప్ప
ఆయనకు
ఏ
విధంగానూ
ఆనందించే
విధంగా
అధికారం
సాగడం
లేదు.
ముఖ్యమంత్రిగా
ఆయన
ఏడాది
పాలన
పూర్తి
చేసుకున్నారు.
ఈ
ఏడాది
కాలంలో
ఆయన
మాజీ
ముఖ్యమంత్రులు
వైయస్
రాజశేఖర
రెడ్డిని,
చంద్రబాబును
మించిపోయారు.
మంచిలో
మించితే
ఆనందమే
కానీ
చెడులో
మించితే
మిగిలేది
విషాదమే.
రోశయ్య
మించింది
చెడులోనే.
వారిద్దరి
పాలనలో
కన్నా
రోశయ్య
పాలనలో
ఆత్మహత్యలు
ఎక్కువ
నమోదయ్యాయి.
ఈ
ఆత్మహత్యలపై
కేంద్ర
ప్రభుత్వం
చేసిన
సర్వే
వివరాలు
ఆ
విషయాన్ని
తెలియజేస్తున్నాయి.
వైయస్
రాజశేఖర
రెడ్డి
హయాంలో
ఏడాదికి
11
వేల
ఆత్మహత్యలు
జరగగా,
చంద్రబాబు
హయాంలో
9
వేల
ఆత్మహత్యలు
జరిగాయి.
మరి,
ప్రస్తుత
ముఖ్యమంత్రి
కె.
రోశయ్య
ఏడాది
పాలనలో
ఆత్మహత్యల
సంఖ్య
15
వేలకు
చేరింది.
ఆత్మహత్యలు
పెరగడానికి
కారణాలు
అనేకం
ఉన్నాయి.
ఇందులో
నిరుద్యోగం
ఓ
ప్రధానమైన
కారణమంటున్నారు.