క్రైస్తవానికీ వైయస్పైనే ఆంధ్రజ్యోతి నిందలు

మైనారిటీల ప్రార్థనాలయాలకు గత ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయించేవారని, అయితే వైయస్ వచ్చాక జిల్లాలవారీగా గ్రామాలను ఎంచుకుని చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పింది. జిల్లాల్లో 226 చర్చిల నిర్మాణానికి, కొన్ని చర్చిల మరమ్మత్తుకు రెండున్నర కోట్ల రూపాయలను అప్పటి వైయస్ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపింది. మొత్తంగా వైయస్ హయాంలో మతమార్పిడులకు ఎక్కడలేని ప్రోత్సాహం లభించిందని చెప్పింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో మత ప్రబోధకుడిగా ఒక వెలుగు వెలిగిన కెఎ పాల్ను వెనక్కి నెట్టి వైయస్సార్ అల్లుడు బ్రదర్ అనిల్ హవా చోటు చేసుకుందని కూడా ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications