తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుట్టుగా చిరు సుదర్శన యాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విభజన అంశంపై రాష్ట్రం రగిలిపోతుంటే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మాత్రం గుట్టుగా సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు. తన మనోభీష్టం నెరవేరాలని కాంక్షిస్తూ ఆయన ఈ యాగం చేస్తున్నారు. మీడియాకు తెలియకుండా ఆయన తిరుపతిలో ఈ యాగం చేస్తున్నారు. గురువారం దయం పార్టీ నిర్వాహక కార్యదర్శి జయచంద్రా రెడ్డి నివాసంలో యాగం ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

గోడకు చెవులుంటాయని ఊరికే అనలేదు పెద్దలు. చిరంజీవి యాగం నిర్వహించిన విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన పడిందట. దీంతో మంత్రి రఘువీరా రెడ్డి ఆ యాగం ఆరా తీశారట. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక మెండు ఉందని అందరికీ తెలుసు. మరి సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ వస్తే ఆయన ఏం చేస్తారో చూడాలి.

English summary
It is learnt that Prajarajyam president Chiranjeevi has performed sudarshan yagam at Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X