గుట్టుగా చిరు సుదర్శన యాగం
గోడకు చెవులుంటాయని ఊరికే అనలేదు పెద్దలు. చిరంజీవి యాగం నిర్వహించిన విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన పడిందట. దీంతో మంత్రి రఘువీరా రెడ్డి ఆ యాగం ఆరా తీశారట. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక మెండు ఉందని అందరికీ తెలుసు. మరి సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ వస్తే ఆయన ఏం చేస్తారో చూడాలి.
English summary
It is learnt that Prajarajyam president Chiranjeevi has performed sudarshan yagam at Tirupati.
Story first published: Friday, July 8, 2011, 9:58 [IST]