జగన్ కోసమే కోమటిరెడ్డి సోదరుల హెచ్చరికలా?

కానీ వారి అడుగులు మాత్రం జగన్ వైపు ఉన్నందునే మాటిమాటికి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారని కాంగ్రెసు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి సోదరులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ కోసమే వారిపై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని జగన్ కోసమే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ద్రోహులకు చెప్పుల దండలు వేయాల్సి వస్తే ఇప్పటికే నాలుగైదు సార్లు వారికి వేయాల్సి ఉంటుందన్నారు. జగన్ వైపు అడుగులు వేసే వ్యూహంలో భాగంగానే వారు తెలంగాణ బూచిని చూపి పార్టీ నుండి జరగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ వెంకట్ రెడ్డి మంత్రి పదవికి ఈసారి ఎసరు పడుతుందనే వాదనలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ వైపు అన్న ఆరోపణలును వారు పలుమార్లు ఖండించడం కొసమెరుపు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications