జయసుధకు రాజకీయ ఊరట

జయసుధను కార్తిక రెడ్డి లెక్క కూడా చేసినట్లు కనిపించలేదు. జయసుధ పట్టు వీడకుండా కయ్యానికి కాలు దువ్వారు. అప్పట్లో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారిద్దరి మధ్య పంచాయతీ ఆయన దాకా వెళ్లింది. జయసుధ తన బాధను రోశయ్య వద్ద వెల్లబోసుకున్నారు. సమస్య పరిష్కారమైందో కాలేదో తెలియదు గానీ చాలా కాలంగా ఇరువురి మధ్య గొడవలు వీధికెక్కిన దాఖలాలు లేవు. అయితే డిసెంబర్లో కార్తిక రెడ్డి మేయర్ పదవికి కత్తెర పడుతోంది. మేయర్ పదవిని మజ్లీస్కు అప్పగించాల్సి వస్తుండడంతో ఆమె దిగిపోక తప్పని పరిస్థితి. ఇది జయసుధకు ఎంతైనా గుండె నిండా ఊపిరి పీల్చుకునే ఊరటే కదా.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications