తెలంగాణ మంత్రులకు కిరణ్ పాఠాలు

రచ్చబండ రెండో విడత కార్యక్రమాన్ని నవంబర్ 2 నుంచి 15వ తేదీ వరకు పది పనిదినాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన తెలంగాణ మంత్రులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తప్ప తమకేమీ వద్దని తెలంగాణ ప్రజలు మొండికేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులకు ఎదురయ్యే ఇబ్బందులేమిటో తెలుసు. వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా, అంటే లేరనే చెప్పాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications