లాలూ నిద్రపోయారు, స్పీకర్ లేపారు!

వెంటనే పక్కనున్న ఆర్జేడీ సభ్యుడు ఉమాశంకర్ను ఉద్దేశించి లాలూను నిద్ర లేపండి అని సూచించారు. దీంతో ఉమా శంకర్ లాలూ భుజం తట్టి నిద్ర లేపారు. అయితే లాలూ లోకసభలో నిద్రించడం, సాక్షాత్తూ స్పీకర్ కలుగ జేసుకొని లేపటంపై జెడియు అధినేత శరద్ పవార్ పార్లమెంటు వెలుపల స్పందిస్తూ ఆయన పదిహేనేళ్లు బీహార్లో నిద్రపోయారు. ప్రస్తుతం పార్లమెంటులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అలసిపోయారని సెటైర్ వేసారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications