లాలూ నిద్రపోయారు, స్పీకర్ లేపారు!

వెంటనే పక్కనున్న ఆర్జేడీ సభ్యుడు ఉమాశంకర్ను ఉద్దేశించి లాలూను నిద్ర లేపండి అని సూచించారు. దీంతో ఉమా శంకర్ లాలూ భుజం తట్టి నిద్ర లేపారు. అయితే లాలూ లోకసభలో నిద్రించడం, సాక్షాత్తూ స్పీకర్ కలుగ జేసుకొని లేపటంపై జెడియు అధినేత శరద్ పవార్ పార్లమెంటు వెలుపల స్పందిస్తూ ఆయన పదిహేనేళ్లు బీహార్లో నిద్రపోయారు. ప్రస్తుతం పార్లమెంటులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అలసిపోయారని సెటైర్ వేసారు.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications