కెవిపిని సోనియా నమ్ముతారా?

అప్పటి సమన్వయ కమిటీలో కెవిపి రామచందర్ రావుతో పాటు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా ఉన్నారు. కానీ ఆ సమన్వయ కమిటీ పనిచేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మరోసారి సమన్వయ కమిటీని వేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నారు. సోనియా సూచనల మేరకే ఈ సమన్వయ కమిటీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వేయబోయే సమన్వయ కమిటీలో కెవిపికి స్థానం దక్కుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. పైగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కెవిపి మీద అంత మంచి అభిప్రాయం లేదు.












Click it and Unblock the Notifications