సిబిఐ ప్రకటన: గాంధీజీ మూడు కోతులు

మీడియా వల్ల నిజాయితీపరులైన సాక్షులు తమ వద్దకు రావడానికి జంకుతున్నారని కూడా చెప్పింది. దానివల్ల విచారణకు విఘాతం ఏర్పడుతుందని చెప్పింది. హైదరాబాద్ సిబిఐ ఎస్పీ హెచ్ వెంకటేష్ పేర ఆ ప్రకటన జారీ అయింది. ఆ ప్రకటనను సిబిఐ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా పంపించింది. అయితే, ఆ ప్రకటన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ పేరు మీద కూడా ఎస్పీ స్థాయి అధికారి వెంకటేష్ ఎందుకు జారీ చేశారని ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐఎఎస్ అధికారుల గగ్గోలుతో సిబిఐ ఎస్పీ వెంకటేష్ ఆ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications