వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవిపై ప్రేమ కురిపించిన బొత్స
వెనక బెంచీలో కూర్చున్న చిరంజీవి వద్దకు వెళ్లి వారిద్దరు ముందు వరుసలోకి తీసుకుని వచ్చారు. చిరంజీవిని తమ ఇద్దరి మధ్య కూర్చో బెట్టుకుని తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు. చిరంజీవికి కాంగ్రెసులో తగిన గౌరవం, ప్రేమ ఉంటుందని వారు చెప్పకనే చెప్పారు. ఏమైనా, కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం వల్ల టెన్షన్ తగ్గడంతో పాటు చిరంజీవికి అభిమానం కూడా పెరిగినట్లు అనిపిస్తోంది.
English summary
Chiranjeevi has tasted the affection of ministers botsa Satyanarayana and Kanna Laxminarayana.
Story first published: Tuesday, February 14, 2012, 10:13 [IST]