జగన్వర్గంపై వేటు లేటు: రెండు దఫాలుగా ఉపపోరు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నికలపై దృష్టి పెడతామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. త్వరలో ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరులోగా తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల అంశం పూర్తి కానుంది. ఆ తర్వాత మరోసారి జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications