వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్వర్గంపై వేటు లేటు: రెండు దఫాలుగా ఉపపోరు
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నికలపై దృష్టి పెడతామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. త్వరలో ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరులోగా తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల అంశం పూర్తి కానుంది. ఆ తర్వాత మరోసారి జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
Comments
English summary
The ruling party was considering the option of splitting the bypolls to its advantage.
Story first published: Sunday, February 12, 2012, 12:51 [IST]