వైయస్ జగన్ ఏప్రిల్ 2లోగా అరెస్టవుతారట

వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే జగన్ ఆరెస్టు వల్ల లభించే సానుభూతి పనిచేసి తమకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావిస్తోందట. అందుకే వారిపై అనర్హత వేటును ఆపేసినట్లు చెబుతున్నారు. కేసులో జగన్ పాత్ర ఉన్నట్లు తెలే వరకు అరెస్టు చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications