హైటెక్కులు, ఆన్లైన్లో 'నిత్య' దర్శనం

నిత్యదర్శనం కోసం నిత్యానంద శిష్యబృందం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జన సంచారం లేని చోట హైటెక్ సౌకర్యాలతో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇక్కడకు వచ్చే భక్తులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తూ తన ఆశీర్వాదం ఇస్తున్నట్టు సమాచారం. ఈ ఆన్లైన్ దర్శన భాగ్యం కోసం ఒక్కో భక్తుడు వేయి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిత్యానంద స్వామిని మధురై ఆధీనం యువ పీఠాధిపతిగా తప్పించిన విషయం తెలిసిందే. అందుకు తాను ఆవేదనకు గురి కాలేదని నిత్యానంద స్వామి అప్పట్లో చెప్పాడు. అప్పట్లో నిత్యానంద స్వామి తిరువన్నమలైలోని తన ఆశ్రమంలో దర్సనమిచ్చి మీడియాతో మాట్లాడారు.
తాను యువ పీఠాధిపతి పదవి కావాలని అప్పట్లో అడగలేదని, ఇది అరుణగిరినాథ దేశికర్దేనని చెప్పారు. తన వల్ల సమస్యలు వస్తే తొలగిపోవడానికి తాను సిద్ధమేనన్నారు. యువ పీఠాధిపతిగా నిత్యానంద నియామకంపై నిరసనలు వెల్లువెత్తడం, తన పదవికే ఎసరు రావడంతో మదురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరినాథ్ నిత్యానందను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications