కాళేశ్వర్ బాబా బీమా రూ. కోట్లు, మృతిపై డౌట్స్?

ఇటీవలి కాలంలో కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆరోపణలొచ్చాయి. పలుమార్లు కాళేశ్వర్ కోట ప్రాంతంలో ఉండే ఆలయం వద్ద ఒంటరిగా కూర్చొని ఏడ్చేవారని స్థానికులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఓ భయంకర వ్యాధి ఉందని, కాళేశ్వర్ భా ర్య తరఫు బంధువులకు, తల్లిదండ్రుల వైపు వారికి మధ్య సత్సంబంధాలు లేకపోవడం కూడా ఆయన బాధకు కారణమనే ప్రచారముంది. కాళేశ్వర్ మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డారని, పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున బెంగళూరుకు తరలించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications