జైలులో తోటి ఖైదీలతో శ్రీలక్ష్మి ముచ్చట్లు

ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం పప్పు, చారుతో భోజనం, సాయంత్రం కూరగాయల భోజనం తీసుకుంటున్నారు. ఆమె ఉంటు న్న తొమ్మిదో నంబరు బ్యారక్లో మరో పది మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. అందులో ఎక్కువ శాతం వరకట్నం కేసులో నిందితులే. శ్రీలక్ష్మి జైలుకు వచ్చినప్పటి నుంచి ములాఖత్కు అడ్వకేట్ మినహా కుటుంబసభ్యులెవరూ రాకపోవడం విశేషం.












Click it and Unblock the Notifications