హనీఫ్ను బెదిరించిన తారా చౌదరి?

కస్టడీ ముగిసిపోవడంతో పోలీసులు తారా చౌదరిని, హనీఫ్లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. తారా చౌదరి, ప్రసాద్లను నాలుగు రోజుల పాటు పోలీసులు విచారించి ఎన్నో కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కస్టడీ ముగియడంతో తారా చౌదరి రిమాండును న్యాయస్థానం పొడిగించింది. ఆమెతో పాటు దుర్గా ప్రసాద్, ఆ తర్వాత అరెస్టు చేసిన హనీఫ్లకు కూడా కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆమె రిమాండును ఈ నెల 25 వరకు పొడిగించింది.
ప్రముఖుల రాసలీలలను రహస్య కెమెరా ద్వారా రికార్డు చేసి వాటిని సిడిలుగా మార్చడంలో హనీఫ్ తారా చౌదరికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. హనీఫ్ ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు కూడా. తారా చౌదరి తనను బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే ఆ పని చేయాల్సి వచ్చిందని అతను పోలీసులకు చెప్పాడు.
తనపై ఉన్నవీ లేనివీ కల్పించి హనీఫ్ పోలీసులకు చెప్పాడని తారా చౌదరి మండిపడుతోందట. హనీఫ్ కారణంగానే తాను చిక్కుల్లో పడినట్లు కూడా ఆమె అనుకుంటోందంటూ ప్రచారం సాగుతోంది. వ్యభిచార ముఠాలోని పొరపొచ్చాల వల్లనే తారా చౌదరి పట్టుబడినట్లు కూడా అనుమానిస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications