'మరీ ఓవరైంది!: ఢిల్లీలో కిరణ్కు అంత సీన్ లేదు'

ఈ సమయంలో జివోఎం మంత్రులు, సిపిఐ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఓ సమయంలో నారాయణతో ఆజాద్ మాట్లాడుతూ... 'మీ ముఖ్యమంత్రి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. హైకమాండ్ వద్ద ఆయన ప్రాధాన్యం తగ్గింది' అని చెప్పారు.
గత కొంతకాలంగా అధిష్టానం ముఖ్యమంత్రి తీరు పైన అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ పైన సిపిఐ నేతలతో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. కిరణ్ను అధిష్టానం మార్చుతుందని చాలా రోజుల నుండి జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇలాంటి సమయంలో అధిష్టానం నాలుగు నెలల క్రితం సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను సవాల్ చేస్తున్నారు. కిరణ్ తీరు పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అసహనం, ఆగ్రహంగా ఉన్నారట. తాజా ఆజాద్ వ్యాఖ్యలు అధిష్టానం ముఖ్యమంత్రి పైన ఎంత ఆగ్రహంతో ఉందో అర్థమవుతోందంటున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications