రాజపక్సకి భారతరత్న:సుబ్రహ్మణ్యస్వామి సంచలనం

శ్రీలంకలో ఎల్టీటీఈని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు రాజపక్షకు ఈ పురస్కారం ఇవ్వాలని స్వామి అభిప్రాయపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రధానికి ఓ లేఖ రాశారు. రాజపక్షకు భారతరత్న ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు తమిళవాసులకు ఏ మేరకు ఆగ్రహం తెప్పిస్తాయో చూడాల్సి ఉంది.
గతంలోను సుబ్రహ్మణ్య స్వామి తమిళుల ఆగ్రహం చూడగొన్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక రక్షణ సిబ్బంది తమిళనాడు జాలర్లను, బోట్లను నిర్బంధించాయి. దీనిపై తమిళనాడులోని అన్ని పార్టీలు స్పందించాయి. జాలర్లను, బోట్లను విడుదల చేయలని డిమాండ్ చేశారు.
అయితే, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తమిళ జాలర్లను విడిచి పెట్టాలని, బోట్లు ఇవ్వవద్దని చెప్పారు. దీని పైన అన్నాడీఎంకే, డీఎంకేతో సహా పలు తమిళ పార్టీలు, తమిళవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మమ్య స్వామి పైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సైతం అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications