పూరీ జగన్నాథ్ చెంప పగులగొడతా: దేశపతి
మెదక్: సినిమాల ద్వారా సమాజానికి చెడు సందేశాలు ఇస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ముందుకు వస్తే అతని చెంప పగులగొడుతానని ప్రముఖ గాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) దేశపతి శ్రీనివాస్ అన్నారు.

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఓ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నాడు తెలంగాణ పునర్నిర్మాణం - అభివృద్ధి అనే అంశం పైన సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై సంచలన వ్యాఖ్యలను చేశారు.
సమాజాన్ని ఉద్ధరించాలని సినిమాలు తీస్తే చంక నాకిపోతాయని మాట్లాడారని, అలాంటి మాటలు మాట్లాడినందుకు పూరీ జగన్నాథ్ చెంప చెళ్లుమనిపించాలన్నారు. స్త్రీలను, ఉపాధ్యాయులను, తండ్రులను అవమానపరుస్తూ బలాదూర్ కల్చర్ను సీమాంధ్రకు చెందిన కొందరు దర్శకులు ముందుకు తెస్తున్నారన్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు!












Click it and Unblock the Notifications