భారత్ హిందూదేశం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
న్యూఢిల్లీ: భారత దేశం హిందూ దేశమని, హిందువులు అందరూ సంఘటితమయ్యేందుకు ఇదే మంచి తరుణమని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ శనివారం వ్యాఖ్యానించారు. మీరట్, ఘజియాబాదులలో ఆదివారం ఆయన ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
హిందువులకు, ముస్లీంలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యేమార్గం ఉద్భవిస్తుందని చెప్పారు. అదే హిందుత్వ మార్గమని విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు.

మనం చేయాల్సింది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలని, మనలో మనం కలహాలు సృష్టించుకుంటే ఈ రాజ్యాంగం మనలను కాపాడలేదని చెప్పారు. ప్రతికూల పరిస్థితులలోను ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ ఆరెస్సెస్ శాఖలను ప్రారంభించి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేశారన్నారు. ఇప్పుడు ఆరెస్సెస్కు సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఆరెస్సెస్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు ప్రపంచంలోనే ఏ ఇతర సంస్థలు వారి వారి దేశాల్లో ఎదుర్కొనలేదన్నారు. స్వయంసేవక సంఘ్ మాత్రం భారత దేశంలోనే అన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొందన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications