వరల్డ్ కప్: భారత్ను నమ్ముకొని రూ.700 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను వంద కోట్ల మందికి పైగా చూస్తారు. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు గెలుస్తుందని నమ్ముకొని స్పాన్సర్లు రూ.700 ఖర్చు చేస్తున్నారట. ఇప్పటి వరకు ప్రపంచకప్ మ్యాచులలో భారత్ పైన పాకిస్తాన్ గెలవలేదు.
ఈ నేపథ్యంలో మరోసారి భారత్ గెలుస్తుందని స్పాన్సర్లు భారీ మొత్తంలో స్పాన్సర్షిప్కు ముందుకు వచ్చారట. రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారని మార్కెట్ వర్గాల అంచనాగా తెలుస్తోంది. ప్రముఖ భారత వాణిజ్య సంస్థలు వాటి ఉత్పత్తుల ప్రచారం కోసం... పది సెకన్ల ప్రకటనకు నాలుగున్నర నుండి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయంట.

ఎయిర్ టెల్, మారుతీ సుజికీ, హీరో, వొడాఫోన్, అమూల్, ఫెడెక్స్, ఫెవిక్విక్, రెమాండ్ తదితర ఎన్నో కంపెనీలు ప్రపంచకప్ సందర్భంగా స్పాన్సర్ షిప్కు ముందుకు వచ్చాయి.
కాగా భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ను వంద కోట్ల మందికి పైగా వీక్షిస్తారు. 2011లో భారత్ - పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను దాదాపు వంద కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు అది మరింత పెరుగుతుంది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications