కారు కొంటున్నారా?: పార్కింగ్ స్థలం లేకుంటే షాకివ్వనున్న మోడీ
ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు.
న్యూఢిల్లీ: మీరు కారు కొంటున్నారా? మీ ఇంటి వద్ద పార్కింగ్ స్థలం లేదా? అయితే మీ కారు రిజిస్ట్రేషన్ కాదు. మీరు కారు కొనాలంటే ముందు మీరు పార్కింగ్ స్థలం కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
వాహనదారులకు షాకిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ వద్ద పార్కింగ్ స్థలం ఉన్నట్టు అధికారులకు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు.

రహదారుల పైన వాహనాల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం కేటాయించని కట్టడాలకు కూడా భవిష్యత్తులో అనుమతులు నిరాకరించనుంది.
ఈ విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గురువారం చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని, రాష్ట్రాలకు కూడా అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన యంత్రాంగం ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications