వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! ఏసు సభలు పెట్టు, మరొకరి వద్ద తలొంచను: మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏసు సభ పేరిట వాడవాడలా సభలు పెట్టి, తాను అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పంచిపెట్టాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందిరాగాంధీ వంటి నేతనే గడగడలాడించిన నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు.

<strong>ఎవరికీ దక్కదన్న జూనియర్ ఎన్టీఆర్</strong>ఎవరికీ దక్కదన్న జూనియర్ ఎన్టీఆర్

Mothkupalli says YS Jagan should distribute his money to people

తెలంగాణలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మోత్కుపల్లి చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు అనుచరుడిగా పని చేసిన తాను, మరొకరి దగ్గర తలదించుకుని పని చేయగలనా? అని ప్రశ్నించారు.

జగన్ వద్ద చాలా డబ్బుందని, డబ్బులు ఉన్న వాడిని నమ్మవద్దని బైబిల్ చెబుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవంటే చాక్లెట్ కాదని, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని పొందలేరనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు.

English summary
Telangana Telugudesam Party leader Mothkupalli Narsimhulu on Sunday said that YS Jagan should distribute his money to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X