నంద్యాలలో పోస్టర్లు: 'ఏ పశుపతి ఆటలు సాగవ్.. జేజమ్మ అఖిలప్రియ'
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. పన్నెండు రౌండ్లు ముగిసేసరికి టిడిపి ఇరవై వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఉంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి దూసుకెళ్తోంది. పన్నెండు రౌండ్లు ముగిసేసరికి టిడిపి ఇరవై వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఉంది.
నంద్యాలలో టిడిపి సత్తా చాటిన నేపథ్యంలో భూమా అభిమానులు మంత్రి అఖిలప్రియపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, చాలామంది సోషల్ మీడియాలో ఆమెను నంద్యాల జేజమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు.

నంద్యాలలో టిడిపి శ్రేణులు మంత్రి అఖిలప్రియ ఫోటోతో ఓ పోస్టర్ పెట్టారు. అనుష్క నటించిన అరుంధతి ఫోటోలో.. మొహం స్థానంలో అఖిల మొహాన్ని ఉంచారు. వీటిని నంద్యాలలో చాలాచోట్ల అతికించారు. 'నంద్యాల జెజమ్మ, ఇక్కడ పశుపతి ఆటలు సాగవ్' అంటూ రాశారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications