పైశాచికం: ఆవుదూడపై లైంగిక దాడి, అక్కడే లోదుస్తులు
నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
సంఘటనా స్థలంలో నిందుతులకు సంబంధించిన లోదుస్తులు ఉన్నాయి. ఆవుదూడపై అఘాయిత్యానికి పాల్పడటంతోపాటు పక్కనే ఉన్న రబ్బరు ట్యూబుతో తీవ్రంగా గాయపరిచారు.

శనివారం ఉదయం గమనించిన ఆనంద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీసులు సంఘటనా స్థలంలోకి వచ్చి నిందితుల ఆనవాళ్లను స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ను తీసుకువచ్చి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications