పైశాచికం: ఆవుదూడపై లైంగిక దాడి, అక్కడే లోదుస్తులు
నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో తన పొలంలో కట్టివేసి ఉన్న ఆవుదూడపై శుక్రవారం రాత్రి కొందరు యువకులు పైశాచికత్వంతో లైంగిక దాడికి ఒడిగట్టారని ఆనంద్ రెడ్డి అనే రైతు ఆరోపించారు.
సంఘటనా స్థలంలో నిందుతులకు సంబంధించిన లోదుస్తులు ఉన్నాయి. ఆవుదూడపై అఘాయిత్యానికి పాల్పడటంతోపాటు పక్కనే ఉన్న రబ్బరు ట్యూబుతో తీవ్రంగా గాయపరిచారు.

శనివారం ఉదయం గమనించిన ఆనంద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీసులు సంఘటనా స్థలంలోకి వచ్చి నిందితుల ఆనవాళ్లను స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ను తీసుకువచ్చి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications