షాక్: జీహెచ్ఎంసీ తరలించిన యాచకుల్లో కోటీశ్వరులు!
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో నరగంలోని యాచకులందర్నీ నగర శివారుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, యాచకుల తరలింపులో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
Recommended Video

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో నరగంలోని యాచకులందర్నీ నగర శివారుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, యాచకుల తరలింపులో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
చర్లపల్లి జైలులోని ఆనందాశ్రమానికి చేరిన ఇద్దరు యాచకులను విచారించగా వాళ్లు కోటీశ్వరులని తేలింది. లంగర్హౌస్లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తుండగా.. జీహెచ్ఎంసీ అధికారులు తమను ఇక్కడికి తీసుకొచ్చారని రూబియా, ఫర్జానా అనే ఇద్దరు ధనవంతులైన మహిళలు జైలు అధికారులకు తెలిపారు.

తాను ఇంగ్లాండ్లో ఉంటున్నాననీ.. తనకు ఆస్తి పాస్తులున్నాయని.. మొక్కు తీర్చుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని రూబియా చెప్పారు. రూ.కోట్ల ఆస్తిని బంధువులకు అప్పజెప్పినట్టు ఫర్జానా తెలిపారు. తాను అమెరికాలో ఉంటున్నాని తెలిపారు.
మనోవేదన నుంచి బయటపడేందుకు ఇక్కడకు వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని ఆమె వివరించారు. ఇద్దరూ హైదరాబాద్కు చెందినవారేనని అధికారుల విచారణలో తేలింది. వారిద్దరి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications