విశాఖలో వింత జీవులు: మనుషుల్లాగే నిలుచుని!.. వైరల్ 'వీడియో'
విశాఖలో వింత జీవులు కలకలం రేపుతున్నాయి. రూపంలో పక్షులను తలపిస్తున్నా.. అచ్చు మనుషుల్లా నిలుచుని ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు వీటిని గుర్తించారు.
విశాఖపట్నం: విశాఖలో వింత జీవులు కలకలం రేపుతున్నాయి. రూపంలో పక్షులను తలపిస్తున్నా.. అచ్చు మనుషుల్లా నిలుచుని ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
ఓ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు వీటిని గుర్తించారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. వీడియో తీస్తున్నట్టు గమనిస్తున్నా.. అవి ఏమాత్రం తొణకకుండా అలాగే నిలుచుని ఉన్నాయి.
మూడు వింత ఆకారాల్లో ఒకటి మాత్రమే కనిపించగా.. మరొకటి వాటి వెనుక దాగి ఉంది. అవి గుడ్లగూబ పిల్లలను పోలి ఉన్నట్టు కనిపిస్తుండటంతో.. పిల్ల గుడ్లగూబలు అయి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications