వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న హైదరాబాద్‌లో ఎన్‌డిఎ సభ Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెహెల్కా కుంభకోణం విషయంలో కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా ఏప్రిల్‌ 4వ తేదీన హైదరాబాద్‌లో బహిరంగ సభ జరుగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఈ సభలో బిజెపి జాతీయ నేతలు పాల్గొంటారని ఆయన చెప్పారు.

దొడ్డి దారిన అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ తెహెల్కా వివాదాన్ని వాడుకుంటోందని ఆయనవిమర్శించారు. బోఫోర్స్‌, తదితర కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి తెహెల్కా రక్షణ రంగ వివాదాన్ని కాంగ్రెస్‌ ఎంచుకుందని కూడా ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X