వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మనకల్లు క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం దుర్ఘటన సంభవించింది. గోదావరిఖని నుంచి వస్తున్న జీపును లారీ ఢీకొంది. దీంతో ఐదుగురు వ్యక్తులుమరణించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో రాజకొమురయ్య, రాజమ్మ, టీచర్‌ ప్రేందాసు వున్నట్టుగా గుర్తించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా వారిని వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X