వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లా బొమ్మనకల్లు క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం దుర్ఘటన సంభవించింది. గోదావరిఖని నుంచి వస్తున్న జీపును లారీ ఢీకొంది. దీంతో ఐదుగురు వ్యక్తులుమరణించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో రాజకొమురయ్య, రాజమ్మ, టీచర్ ప్రేందాసు వున్నట్టుగా గుర్తించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా వారిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Wednesday, June 13, 2001, 23:53 [IST]