వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెయ్యికోట్లకులెఫ్ట్‌ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం వెయ్యికోట్ల రూపాయల తక్షణ సహాయం అందజేయాలని తొమ్మిది వామపక్షాలు కోరాయి. తొమ్మిది లెఫ్ట్‌ పార్టీల ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం నాడు కేంద్ర పరిశీలకులను కలసి ఒక వినతి పత్రం సమర్పించింది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని వున్న క్షామంతో ప్రజలువిలవిల లాడుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగారైతాంగం పరిస్థితి దయనీయంగా వున్నదని వామపక్షపార్టీల నేతలు తెలిపారు. కరవు పీడిత ప్రాంతాల్లో రుణాలను మాఫీ చేయాలని, ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని వారుకోరారు. అవసరమైతే ఇందుకోసం చట్టాన్ని సవరించాలని వారువిజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X