కంప్యూటర్ హార్డ్వేర్కు పన్ను రాయితీలు
న్యూఢిల్లీః కంప్యూటర్ హార్డ్వేర్ రంగానికి పన్ను రాయితీలు కల్పిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్సిన్హా చెప్పారు. ఈ రంగానికి సంబంధించి ఎగుమతి దిగుమతుల విధానాన్ని కూడా సరళతరం చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. హార్డ్వేర్ రంగానికి సంబంధించి పన్ను రాయితీలను తక్షణమే ప్రకటించడం లేదంటే రానున్న బడ్జెట్లో ప్రకటించడం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సంబధిత మంత్రిత్వశాఖలతో చర్చలు జరిపిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. హార్డ్వేర్ రంగానికి సంబంధించిన ప్రతినిధులతో సమావేశంలో ఇ-గవర్నెన్స్ కూడా ప్రస్తావనకు వచ్చింది. ఐటి పై వివిధ మంత్రిత్వశాఖల ఖర్చును పర్యవేక్షించేందుకు వీలుగా తాము త్వరలో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications