కాశ్మీర్లో సైన్యానిదే పై చేయి
న్యూఢిల్లీః జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల పీచమణచడంలో భద్రతాదళాలదే పైచేయిగా వున్నదని కేంద్ర హో మంత్రి ఎల్కె అద్వానీ చెప్పారు. గత మూడు నెలలకాలంలో సరిహద్దుల్లో ఉగ్రవాదులను అనేక మందిని భద్రతాదళాలు మట్టుబెట్టాయని ఆయన చెప్పారు.
ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపుతున్నప్పటికీ వారికి ఎక్కడికక్కడ కళ్లెం వేయడంలో సాయుధ దళాలువిజయం సాధించాయని ఆయన అన్నారు. ప్రత్యక్ష యుద్దంలో వున్నట్టుగా పరోక్ష యుద్ధంలో ఫలితాలను వెంటవెంటనే రాబట్టడం కష్టమని ఆయన చెప్పారు. భద్రతాదళాలతో నేరుగా తలపడే ధైర్యం లేని తీవ్రవాదులు, ప్రభుత్వం దళాల సంచలన లేని ప్రాంతాల్లో అమాయకులను తమ టార్గెట్గాపెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల టూరిజం ఈ మధ్యనే మళ్లీ పుంజుకుంటున్నదని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications