మెట్రో రైల్వేకు త్వరలో మోక్షం
హైదరాబాద్ః హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రవాణా వ్యవస్థను సరళతరం చేయడానికి ఉద్దేశించిన మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ ప్రాజెక్టును వచ్చే నవంబర్ కల్లా ప్రభుత్వం ప్రారంభించే అవకాశం వున్నది.
శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి ఉన్నతాధికారుల సమావేశంలో ఈ ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్ష జరిపారు.రైల్వేశాఖతో సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రోరైల్వే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. కాగా ఈ సమావేశంలో బయోటెక్ ప్రాజెక్టు, అంతర్జాతీయవిమానాశ్రయం గురించి కూడా చర్చించారు.
ఇదిలా వుండగా రాష్ట్రంలోని బిసి హాస్టళ్ల స్థితిగతులపై వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి శనివారం నాడు అధికారులతో చర్చించారు. హాస్టళ్లలోని పరిస్థితులను మెరుగుపర్చాలని ఆయన ఆదేశించారు. హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు హాస్టల్విద్యార్ధుల విద్యాప్రమాణాల మెరుగుదలకు కూడా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. హాస్టళ్లలో వసతి సౌకర్యాల మెరుగుదలకోసం తక్షణ సాయంగా 3 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications