23న సర్పంచ్ల ప్రమాణస్వీకారం
హైదరాబాద్ః రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలుపొందిన అభ్యర్ధులు ఈ నెల 23న పదవీ ప్రమాణస్వీకారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రామసీమల అభివృద్ధికి జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన కింద 110 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కాకుండా 11 ఆర్ధిక కమిషన్ సూచించిన విధంగా మరో 156 కోట్ల రూపాయలను కూడా గ్రామాల అభివృద్ధికి విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ చెల్లప్ప వెల్లడించారు. అయితే ఈ నిధులను కేవలం మౌలిక వసతుల కోసమే ఉపయోగించాల్సివుంటుంది. కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీలు గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళికలను తమకు పంపిస్తే తాము పరిశీలించి ఈస్కీమ్ కింద నిధులను మంజూరు చేస్తామని చెల్లప్ప తెలిపారు. ఏకగ్రీవంగా అభ్యర్ధులను ఎన్నుకున్న గ్రామాలకు త్వరలోనే ప్రత్యేక ప్రొత్సాహకాలను మంజూరు చేస్తున్నట్టుగా కూడా
ఆయన వెల్లడించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications