వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నకిలీ సర్టిఫికెట్ల ముఠాఅరెస్టు
కరీంనగర్: నకిలీ సర్టిఫికెట్ల ముఠాను బుధవారం కరీంనగర్ పోలీసులుఅరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ నోట్లను కూడా తయారు చేయడానికి పూనుకుంది. కరీంనగర్కు చెందిన మధుసూదన్ నేతృత్వంలో ఈ ముఠా ఉస్మానియా, కాకతీయ యూనివర్శీటీల నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడం సాగిస్తోందని కరీంనగర్ డిఎస్పి బుచ్చిరెడ్డి చెప్పారు.
ఈ
ముఠా
ఆదిలాబాద్,
కరీంనగర్,
నిజామాబాద్
జిల్లాల్లో
తన
కార్యకలాపాలు
సాగించిందని
ఆయన
చెప్పారు.
హైదరాబాద్
సమీపంలోని
ఎల్.బి.
నగర్లోని
ఒక
ఇంటిని
అద్దెకు
తీసుకుని
యాభై
వేలవిలువ
చేసే
యాభై
రూపాయల
నకిలీ
నోట్లను
ఈ
ముఠా
ముద్రించిందని
ఆయన
చెప్పారు.
ఈ
నకిలీ
నోట్లు
చెలామణిలోకి
రాక
ముందే
ముఠానుఅరెస్టు
చేయగలిగామని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Wednesday, August 22, 2001, 23:53 [IST]