వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్తాన్కు బందీల అప్పగింత
న్యూఢిల్లీః పంజాబ్లోని వివిధ జైళ్లలో ఖైదీలుగా వున్న 24 మంది పాకిస్తాన్ జాతీయులను ప్రభుత్వం విడుదల చేసి పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు.
వాఘా సరిహద్దుల్లో బిఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ సంయుక్త పర్యవేక్షణలో ఖైదీల అప్పగింత కార్యక్రమం ముగిసింది. ఈ 24 మందిలో ముగ్గురుమినహా మిగిలిన వారంతా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.వీరిలో కొందరు బోగస్ పాస్పోర్టుల కారణంగా మరికొందరు దొంగనోట్ల చలామణి కేసులోఅరెస్టయ్యారు. వీరందరినీ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ జవాన్లుఅరెస్టు చేశారు.
Comments
Story first published: Saturday, September 1, 2001, 23:53 [IST]