వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు బందీల అప్పగింత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పంజాబ్‌లోని వివిధ జైళ్లలో ఖైదీలుగా వున్న 24 మంది పాకిస్తాన్‌ జాతీయులను ప్రభుత్వం విడుదల చేసి పాకిస్తాన్‌ అధికారులకు అప్పగించారు.

వాఘా సరిహద్దుల్లో బిఎస్‌ఎఫ్‌, పాకిస్తాన్‌ రేంజర్స్‌ సంయుక్త పర్యవేక్షణలో ఖైదీల అప్పగింత కార్యక్రమం ముగిసింది. ఈ 24 మందిలో ముగ్గురుమినహా మిగిలిన వారంతా పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.వీరిలో కొందరు బోగస్‌ పాస్‌పోర్టుల కారణంగా మరికొందరు దొంగనోట్ల చలామణి కేసులోఅరెస్టయ్యారు. వీరందరినీ సరిహద్దుల్లో బిఎస్‌ఎఫ్‌ జవాన్లుఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X