వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పం ప్రాజెక్టులో కుంభకోణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కుప్పంలో చేపట్టిన ఇజ్రాయెల్‌ తరహా సాగుకు సంబంధించిన ప్రాజెక్టులో 15 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం
అయ్యాయని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

కుప్పంలోవిఫలమైన ఈ ప్రాజెక్టును స్వార్ధప్రయోజనాలకోసం మరో నాలుగుదేశాలకు విస్తరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ ప్రయత్నాలను కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఆయన చెప్పారు.

కుప్పం ప్రాజెక్టులో చంద్రబాబు బంధువులు భారీగా లబ్దిపొందారని ఆయనపేర్కొన్నారు. శాసన సభ సమావేశాల ఆరంభనుంచి తాము కుప్పం ప్రాజెక్టు వ్యవహారంపై సభలో చర్చకు నోటీసులు ఇస్తున్నా వాటిని తిరస్కరించారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X