వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయికి బుష్‌ ఆహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నవంబర్‌ 9వ తేదీన వాషింగ్టన్‌ను సందర్శించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ బుధవారంనాడు ప్రకటించారు. వాజ్‌పేయి ఈ ఆహ్వానాన్ని మన్నించినట్లు ఆయన తెలిపారు.

ఐక్యరాజ్యసమితి జనరల్‌అసెంబ్లీకి ప్రధాని వస్తున్నారనే విషయం తమకు తెలుసునని, నవంబర్‌ 9వ తేదీన వాషింగ్టన్‌ రావాల్సిందిగా తమ అధ్యక్షుడు భారత ప్రధానిని ఆహ్వానించారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X