వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయికి బుష్ ఆహ్వానం
న్యూఢిల్లీ: నవంబర్ 9వ తేదీన వాషింగ్టన్ను సందర్శించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ భారత ప్రధాని అటల్బిహారీ వాజ్పేయిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ బుధవారంనాడు ప్రకటించారు. వాజ్పేయి ఈ ఆహ్వానాన్ని మన్నించినట్లు ఆయన తెలిపారు.
ఐక్యరాజ్యసమితి
జనరల్అసెంబ్లీకి
ప్రధాని
వస్తున్నారనే
విషయం
తమకు
తెలుసునని,
నవంబర్
9వ
తేదీన
వాషింగ్టన్
రావాల్సిందిగా
తమ
అధ్యక్షుడు
భారత
ప్రధానిని
ఆహ్వానించారని
ఆయన
చెప్పారు.
Story first published: Wednesday, October 17, 2001, 23:53 [IST]