వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఐరాస దూత
వాషింగ్టన్ః
అఎn్గానిస్తాన్లో
తాలిబన్
ప్రభుత్వాన్ని
కూల్చివేసిన
తర్వాత
ఏర్పాటు
చేయాల్సిన
ప్రత్యామ్నాయ
ప్రభుత్వం
గురించి
అఎn్గానిస్తాన్లోని
వివిధ
గిరిజన
తెగలు,
మతనాయకులతో
చర్చలు
జరిపేందుకు
ఐక్యరాజ్య
సమితి
తన
దూతలను
రంగంలోకి
దించింది.
సమితి ప్రత్యేక దూతలుఅఎn్గాన్ నేతలతో పాటు పాకిస్తాన్, ఇరాన్ నాయకులతో కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై చర్చలు జరుపుతారు. మాజీ రాజు జహీర్ షా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పిలుపునిస్తూ 1500 మంది వివిధ వర్గాల నేతల విస్తృత సమావేశం చేసిన సూచన నేపథ్యంలో సమితి చొరవ ప్రాధాన్యత సంతరించుకున్నది. తాలిబన్ సర్కారుకు క్రమంగా ప్రజల్లో మద్దతు తగ్గుతున్నదని అమెరికా ప్రభుత్వంఅంటున్నది. వారం పదిరోజుల్లో కొత్త ప్రభుత్వం రూపురేఖలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వున్నదని భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, October 26, 2001, 23:53 [IST]